ఒడిశాలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గు బ్లాకు ప్రస్తుత పరిస్థితిపై సీఎండీ బలరామ్ శనివారం సమీక్షించారు. చివరి దశ అనుమతులకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉందన్నారు. దీనిపై ఒడిశా సీఎంతో చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భువనేశ్వర్ వెళ్లనున్నారని తెలిపారు. నైనీ బొగ్గు బ్లాకు నుంచి ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని, తొలి ఏడాది 60లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
గంజాయి బ్యాచ్ హల్ చల్.. రాడ్లతో దాడి