విశాఖలో వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి కీలక నేతలు!

1052చూసినవారు
విశాఖలో వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి కీలక నేతలు!
విశాఖలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. జనసేనలోకి కీలక నేతలు జంప్‌ కానున్నారు. రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు ఉంటాయి. జనసేనలో 8 మంది వైసీపీ కార్పొరేటర్లు చేరనున్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీలో జాయిన్‌ అయ్యారు 7గురు కార్పొరేటర్లు. ఒకటి రెండు రోజుల్లో మరో 5 గురు చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కార్పొరేటర్ల జంప్ తో GVMC స్థాయి సంఘం ఎన్నికలు కీలకంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్