
అనంతపురం: ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళి
అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి కార్యాలయంలో శనివారం నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రభాకర్ చౌదరి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ చిత్రపటానికి ఎస్సీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి చిరోళ్ళ రామాంజనేయులు ఘన నివాళి అర్పించారు.