![వైద్య శిబిరంలో పాల్గొన్న సర్పంచ్ వైద్య శిబిరంలో పాల్గొన్న సర్పంచ్](https://media.getlokalapp.com/cache/e5/b3/e5b3ed1e06131d1af38565a53c05fa18.webp)
వైద్య శిబిరంలో పాల్గొన్న సర్పంచ్
ఆదివారం నార్పల మండలందుర్గం గ్రామంఎంపీయూపీ స్కూల్ ఆవరణ నందు హర్షిత హాస్పిటల్ అనంతపురం వారిచే సర్పంచ్ రామాంజనేయులుఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరమును ఏర్పాటు చేయడమైనది.ఈ వైద్య శిబిరంలో దగ్గు ,జ్వరం గ్యాస్ ట్రబుల్, మొలలు,శ్వాసకోశ వ్యాధులు కు ఉచితంగా డా. రాము,డా. రామచంద్రయ్య ఉచితచికిత్స చేసి మందులు మాత్రలను ఉచితంగాపంపిణీ చేశారు.ఉచిత వైద్య శిబిరాన్నిఏర్పాటు చేసి నందుకుసర్పంచ్ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.