టిడిపి సీనియర్ నాయకులను సన్మానించిన ఎన్డీఏ కూటమి కార్యకర్తలు

58చూసినవారు
టిడిపి సీనియర్ నాయకులను సన్మానించిన ఎన్డీఏ కూటమి కార్యకర్తలు
ఎన్డీఏ కూటమి తరపున ఏపిలో సిఎం గా చంద్రబాబు, దేశంలో ప్రధానిగా మోడీని గెలిపించి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గా అమిలినేని సురేంద్ర బాబు అయిన తరుణంలో కంబదూరు మండల టిడిపి కార్యాలయం నందు శనివారం కరణం రామ్మోహన్ చౌదరికి, ఆవుల తిప్పేస్వామి లకు కంబదూరు మండలంలోని ఐపార్శపల్లి గ్రామానికి చెందిన టిడిపి కూటమి నాయకులు సన్మానం చేశారు. కార్యక్రమంలో మల్లికార్జున, ప్రభాకర్, గోపాల్, రవి, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.