31న కళ్యాణదుర్గం పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

76చూసినవారు
31న కళ్యాణదుర్గం పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
కళ్యాణదుర్గం బోరంపల్లి సమీపంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 31న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ కుమార్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు. 10వ తరగతి పాసై ఆసక్తిగల విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 29లోపు కళాశాలలో అందించాలన్నారు. దీనికి సంబంధిన విద్యార్థులు వివిధ సర్టిఫికెట్లతో పాటు కోర్సు ఫీజు రూ. 5, 800లతో విద్యార్థులు హాజరుకావాలన్నారు.

సంబంధిత పోస్ట్