దూగుమర్రిలో అరటి తోట దగ్ధం

7584చూసినవారు
దూగుమర్రిలో అరటి తోట దగ్ధం
నార్పల మండల పరిధిలోని దుగుమర్రిలో కుల్లాయప్ప అనే రైతుకు చెందిన అరటి తోట అగ్నికి ఆహుతి అయ్యింది. దాదాపు 8 ఎకరాలలో అరటి చెట్లు, డ్రిప్‌ పరికరాలు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. సుమారు పది లక్షల వరకు నష్టం వాటిల్లుందని బాధిత రైతు ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్