నగరిపల్లెలో అభిమానుల సందడి

66చూసినవారు
పీలేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషన్ కుమార్ రెడ్డి స్వగ్రామం నగిరిపల్లెలో అభిమానుల సందడి నెలకొంది. బుధవారం వేల సంఖ్యలో టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అక్కడి పూల మాలలు, బుక్కేలు, శాలువాలతో ఆయన్ను ముంచెత్తారు. ఇది తన గెలుపు కాదని, ప్రజలందరదని, మీ సహాయ, సహాకారం మరువలేనిదన్నారు.
ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you