నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్

145057చూసినవారు
నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం నుంచి డీఎస్సీకి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ప్రభుత్వం 6100 టీచర్ల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు, మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్, మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటించనున్నారు.

సంబంధిత పోస్ట్