మహారాష్ట్ర సీఎంతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

70చూసినవారు
మహారాష్ట్ర సీఎంతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆదివారం మహారాష్ట్రలో సీఎం నివాసంలో వీరి సమావేశం జరిగింది. చంద్రబాబు వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. తన ఇంటికి వచ్చిన సీఎం చంద్రబాబుకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే శాలువా కప్పి సత్కరించారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్