అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీశారు: లోకేశ్ (వీడియో)

1871చూసినవారు
మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏపీ రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో తీశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. గాజువాకలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. ‘మంత్రి అమర్నాథ్‌కు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆంధ్రరాష్ట్ర పరువు తీసినందుకు ఒక కోడి గుడ్డు గిఫ్ట్‌గా ఇస్తున్నాను. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రరాష్ట్ర పరువు తీసినందుకు కోడి గుడ్డు అవార్డు ఇస్తున్నా. ఈ గిఫ్ట్‌ను మంత్రికి పంపిస్తాం.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్