బెల్లం వినాయకుడికి వేలం @ రూ.14.30 లక్షలు

55చూసినవారు
విశాఖలోని బెల్లం వినాయకుడి వేలంపాట వైభవంగా జరిగింది. 21 రోజుల పాటు ప్రత్యేక పూజల అనంతరం శనివారం రాత్రి నిర్వాహకులు వేలం నిర్వహించారు. మెల్లి శ్రీనివాస్ అనే భక్తుడు 20 టన్నుల బెల్లాన్ని రూ.14.30 లక్షలకు దక్కించుకున్నారు. కాగా, 75 అడుగుల ఈ బెల్లం వినాయకుడిని కరిగించి నిమజ్జనం చేస్తారు. అందులో కొంత భాగాన్ని భక్తులకు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్