మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బెయిల్

75చూసినవారు
మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బెయిల్
వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. శుక్రవారం జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్