మేదరమెట్ల వద్ద బస్సును ఢీకొన్న ట్రాక్టర్

71చూసినవారు
కొరశపాడు మండలం మేదరమెట్ల లోని జాతీయ రహదారి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మరమ్మత్తుల నిమిత్తం జాతీయ రహదారి వద్ద ఆగిపోయింది. ఈ సమయంలో గ్రోత్ సెంటర్ నుండి మెదరమెట్లకు రాళ్లతో వెళుతున్న ట్రాక్టర్ ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టింది. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. బస్సు వెనుక భాగం, ట్రాక్టర్ ముందు భాగం దెబ్బతింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you