ఏపీ ప్రభుత్వం వరద సాయం.. వివరాలు!

62చూసినవారు
ఏపీ ప్రభుత్వం వరద సాయం.. వివరాలు!
వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్యాకేజీని ప్రకటించారు.
- బైక్‌లు దెబ్బతింటే రూ.3 వేలు, ఆటోలకు రూ.10 వేలు
- ఫిషింగ్ బోట్లు పాక్షికంగా దెబ్బతింటే రూ.9 వేలు, పూర్తిగా దెబ్బతింటే రూ.25 వేలు
- చనిపోయిన ఆవులు, గేదెలకు రూ.50 వేలు
- చనిపోయిన ఎద్దులకు రూ.40 వేలు
- చనిపోయిన దూడలకు రూ.25 వేలు
- చనిపోయిన గొర్రెలు, మేకలకు రూ.7,500
- పౌల్ట్రీ పరిశ్రమలో చనిపోయిన ఒక్కో కోడికి రూ.100
- పశువుల పాకలు ధ్వంసమైతే రూ.5 వేలు

సంబంధిత పోస్ట్