బోట్ల ఘటన.. నిందితులకు రిమాండ్

59చూసినవారు
బోట్ల ఘటన.. నిందితులకు రిమాండ్
ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనలో అరెస్ట్ అయిన ఇద్దరిని కోర్డు రిమాండ్ విధించింది. నిందితులు కుక్కలగడ్డకు చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటిరెడ్డి రామ్మోహన్‌లను పోలీసులు సోమవారం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన కోర్టు.. ఇద్దరిని 14 రోజుల రిమాండ్ విధించారు.

సంబంధిత పోస్ట్