విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు కీలక ప్రకటన

83చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రైవేటీకరణ జరగకుండా తాను అన్ని విధాలుగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. '5 ఏళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడిన వారు, ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులని, ఈ సైకో బ్యాచ్ వెళ్లి రెచ్చ గొడుతున్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే దానికి టీడీపీ కట్టుబడి ఉంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా కష్టపడి పని చేసి, స్టీల్ ప్లాంట్‌ని లాభాల్లోకి తీసుకుని రావాలి' అని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్