బలకట్టుపై వెళ్లి బాధితులను పరామర్శించిన చంద్రబాబు

64చూసినవారు
ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలవ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బల్లకట్టుపై వెళ్లి ముంపు బాధితులను పరామర్శించారు. గండ్లు పూడిక పనులపై అధికారులతో ఆయన చర్చించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్