YCPలో మార్పులు చేర్పులు.. తాజా జాబితాలో వీరేనా..!

233444చూసినవారు
YCPలో మార్పులు చేర్పులు.. తాజా జాబితాలో వీరేనా..!
ఏపీ వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పుల్లో భాగంగా మరో జాబితా విడుదల చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ సోమవారం సీఎం జగన్ ను కలిశారు. దీంతో ఈసారి మార్పులు చేర్పుల్లో వీరు ఉండొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

సంబంధిత పోస్ట్