SSPCA ప‌థ‌కంతో విద్యార్థుల‌కు రూ. ల‌క్ష సాయం

457354చూసినవారు
SSPCA ప‌థ‌కంతో విద్యార్థుల‌కు రూ. ల‌క్ష సాయం
ఇంజ‌నీరింగ్ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అంత‌ర్జాతీయ పోటీల్లో స‌త్తా చాటేందుకు కేంద్ర ప్ర‌భుత్వం "SSPCA" అనే ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. బీఈ, బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చ‌దువుతున్న విద్యార్థులు ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కానికి ఎంపికైన వారికి రూ. ల‌క్ష ఆర్థిక సాయం అందిస్తారు. పూర్తి వివ‌రాల‌కు https://www.myscheme.gov.in/schemes/sspca వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

సంబంధిత పోస్ట్