ప్రారంభం కాబోయేవారాహి యాత్ర విజయవంతం కావాలని అలాగే వచ్చే ఎన్నికల్లో మనం కోరుకుంటున్న మార్పు రావాలని బుధవారం ఉదయం కుప్పంలో నెలకొన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానంలో పూజ కార్యక్రమం జనసైనికులునిర్వహించారు, ఈ కార్యక్రమంలో,
జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్న, పవన్ యాత్ర విజయవంతం కావాలని దేవస్థానంలో అన్నదానం చేశారు.