ఏసిబి అధికారులు దాడులు

2605చూసినవారు
ఏసిబి అధికారులు దాడులు
విజయపురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం తిరుపతి ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని గాంగమాంబాపురం గ్రామానికి చెందిన రమేష్ అడంగల్ వివరాలు కావాలని సమాచార హక్కు చట్టంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జయరాం రూ. 13 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. వివరాలు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసిపి వారికి చిక్కారు. సోదాలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్