కుప్పం మండలం గుడ్లనాయనపల్లి గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడంతో ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 4,00000 (నాలుగు లక్షల రూపాయల) చెక్కు రూపంలో శివ భార్య కమలా కు అందించిన కుప్పం రెస్కో చైర్మన్ జి.ఎస్. సెంథిల్ కుమార్,
వైసీపీ నాయకులు ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.