

కుప్పం: విద్యుత్ చర్చకు సిద్ధమని ఎమ్మెల్సీ శ్రీకాంత్
విద్యుత్ శాఖపై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ శనివారం పేర్కొన్నారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జిలపై వారే నిరసన చేయడం విడ్డురమని, విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిన వారు ఇప్పుడు నీతులు మాట్లాడటం అన్యాయం అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ శాఖపై స్వేతపత్రం విడుదల చేసి, వైసీపీ హయాంలో అవినీతి వల్ల వడ్డీలు ప్రజలపై భారం పెడతాయన్నారు.