సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

485చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
కుప్పం మండలం గుడ్లనాయనపల్లి గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనందు వలన ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 4లక్షల రూపాయల చెక్కును వైసీపీ నేతలు అందించారు. ఈ కార్యక్రమంలో కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, వైసీపీ నాయకులు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.