జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ సుధీర్

877చూసినవారు
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ సుధీర్
కుప్పం మున్సిపాలిటీ 25వ వార్డు లక్మిపురంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ మంజులమ్మ మణి ఆధ్వర్యంలో నిర్వహించగా.. ముఖ్య అతిథిగా కుప్పం మున్సిపల్ చైర్మన్ డా. సుధీర్, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ వీరు హాజరై జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పై వివరించి ఈ సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :