కూటమి అభ్యర్థులను గెలిపించండి: ఆదిమూలం

2264చూసినవారు
నాగలాపురంలోని ఓ కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం జయహో బీసీ కార్యక్రమం జరిగింది. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారికి నాయకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలంటే ఎమ్మెల్యేగా ఆదిమూలాన్ని, కేంద్రంలో మోడీని ప్రధానమంత్రిగా చేసుకోవాలంటే వరప్రసాద్ ను గెలిపించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్