TTD అధికారులతో నేడు సీఎం భేటీ

58చూసినవారు
TTD అధికారులతో నేడు సీఎం భేటీ
టీటీడీ అధికారులతో ఇవాళ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను సీఎంకు వివరించనున్నారు. నివేదిక అందిన తర్వాత కల్తీ లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

సంబంధిత పోస్ట్