పింఛన్ల పంపిణీపై ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు

50చూసినవారు
పింఛన్ల పంపిణీపై ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు
ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపీణీ చేపట్టాలంటూ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాలనా పరమైన పనులు ఉన్నా.. వాటన్నింటిని పక్కన పెట్టి పింఛన్ పంపిణీలో పాల్గొనాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసేందుకు ఇప్పటి నుంచి ప్రజలతో మమేకమే సేవలందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్