ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం

65చూసినవారు
ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం
ఏపీలో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం వరద ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్