పట్టాలు తప్పిన గూడ్స్ రైలు (వీడియో)

69చూసినవారు
నెల్లూరులోని బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డ్‌లో మంగళవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి గోండియా వెళ్తున్న ఈ ట్రైన్ బిట్రగుంట స్టేషన్‌లో పట్టాలు క్రాస్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. భోగీలు పట్టాలపై పడిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్