దేవినేని ఉమకు షాకిచ్చిన టీడీపీ అధిష్టానం

7556చూసినవారు
దేవినేని ఉమకు షాకిచ్చిన టీడీపీ అధిష్టానం
మాజీమంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు టీడీపీ అధిష్టానం షాకిచ్చింది. మైలవరం సీటు దేవినేని ఉమకు ప్రత్యర్థిగా ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్‌కు కేటాయించింది. అయితే గత ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్‌ చేతిలో దేవినేని ఉమ ఓటమి పాలయ్యారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో దేవినేనికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా పక్కనబెట్టినట్లుగా తెలుస్తోంది.