ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్

37714చూసినవారు
ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. అనుమతులు లేని తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలు చేయాలని తెలిపింది. అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు తెలిపింది.

సంబంధిత పోస్ట్