సాగునీటికోసం బోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

559చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో లంక పొలాలకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో రెండున్నర లక్షల రూపాయలతో వేయించిన బోరును ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. శివారు లంక రైతులు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి బోర్ ను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్