ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం

65చూసినవారు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా తమ ట్రస్టు పనిచేస్తుందని నవభారత్ గ్రామీణ అభివృద్ధి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ అంగాడి రేవతి అన్నారు. గురువారం కొమరగిరిలో ట్రస్టు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం పేదలకు చేరువ చేస్తున్నామన్నారు. 800 మందికి వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్