కోటికేసవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు మోటార్ సైకిల్ ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు తగలడంతో వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.