ఓటు హక్కును వినియోగించుకున్న రామచంద్రాపురం టిడిపి అభ్యర్థి
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం చప్పిడివారి సావరం 22వ పోలింగ్ బూత్ లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడిఅభ్యర్థి వాసంశెట్టి శుభాష్, కుటుంబసభ్యులుతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు. ఎలక్షన్ కమిషన్ అనుగుణంగా తగు ఏర్పాట్లు చేశారు.