Feb 19, 2025, 02:02 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల: నక్ష పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన జిల్లా కలెక్టర్
Feb 19, 2025, 02:02 IST
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని రెవెన్యూ రికార్డులను ఆధునీకరించి పక్కాగా నిర్వహించడంతో పాటు, ఇళ్ల స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ జియో ఫేషియల్ నాలెడ్జ్ సర్వే నక్ష పైలెట్ కింద మంగళవారం జడ్చర్లలోని బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి లాంచనగా ప్రారంభించారు. సర్వే ద్వారా పట్టణాల్లోని ఇళ్ల స్థలాల వివాదాలకు పూర్తిగా చెక్ పడనుందని కలెక్టర్ అన్నారు.