జనసేన అభ్యర్థి ధర్మరాజు నామినేషన్

61చూసినవారు
ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు గురువారం ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి కి 4 వ సెట్ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది.