పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి
గణపవరం సిపిఎం పార్టీ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి ఆదివారం జరిగింది. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కమిటీ నాయకులు జక్కం శెట్టి సత్యనారాయణ పార్టీ మండల కార్యదర్శి పిచ్చెట్టి నరసింహమూర్తి, ఎం పెంటారావు, త్రినాథ్, ఎం వెంకటేశ్వర్ రావు, వీరభద్రరావు తదితరు పాల్గొన్నారు