మోత మోగిస్తున్న మద్యం ధరలు

80చూసినవారు
మోత మోగిస్తున్న మద్యం ధరలు
రూ.99కే మద్యం అందిస్తామన్న టీడీపీ ప్రభుత్వం ఆచరణలో తీసుకురాలేదు. మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ క్వార్టర్ ధర రూ.130గా ఉంది. దాంతో మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.99కే మద్యం బ్రాండ్లు మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ఎక్సైజ్ శాఖ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్వార్టర్ మద్యం బాటిల్ ధరలు ఇలా ఉన్నాయి. చీప్ లిక్కర్ రూ.130, మెక్‌డోల్ విస్కీ రూ180, మేన్షన్ హౌస్ రూ.220, రాయల్ స్టాగ్ రూ.230, బ్లెండర్స్ ప్రైడ్ రూ.30, ఓల్డ్ మంక్ రూ.270, మేజిక్ మూమెంట్స్ రూ.230.

సంబంధిత పోస్ట్