ఏపీలో తీరాన్ని దాటిన వాయుగుండం

73చూసినవారు
ఏపీలో తీరాన్ని దాటిన వాయుగుండం
తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడచిన 6 గంటల్లో 22 కి.మీ వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడుతో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్