ఘోర ప్రమాదం.. 5కు చేరిన మృతుల సంఖ్య

55చూసినవారు
ఘోర ప్రమాదం.. 5కు చేరిన మృతుల సంఖ్య
కడప-చిత్తూరు హైవేలో కలకడ వద్ద సోమవారం రాత్రి ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దిల్సాద్ అనే మహిళ మంగళవారం మృతి చెందింది. దాంతో మృతుల సంఖ్య 5కు చేరింది.
Job Suitcase

Jobs near you