గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం (వీడియో)

20799చూసినవారు
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని వెనుక నుంచి టాటా ఏస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించగా.. క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్