ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

215545చూసినవారు
ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్లిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు పాలకొల్లు నుండి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహయక చర్యలు అందిస్తున్నారు.

ట్యాగ్స్ :