గుడ్ న్యూస్: వారికి రూ.3 వేల నిరుద్యోగ భృతి!

71చూసినవారు
గుడ్ న్యూస్: వారికి రూ.3 వేల నిరుద్యోగ భృతి!
ఏపీ ప్రభుత్వం వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. వారికి రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయ శాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల 17న మెమో పంపినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్