నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

81చూసినవారు
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. నూతన మద్యం పాలసీ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలుపనుంది. పోలవరం-అమరావతికి కేంద్ర సహాయం, వరద నష్టం, నష్టపరిహారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనుంది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర పాలన, మంత్రుల గ్రాఫ్‌లను సీఎం చంద్రబాబు వెల్లడించనున్నారు.

సంబంధిత పోస్ట్