ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం

72చూసినవారు
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణీ పురిటి నొప్పులతో ఇవాళ ఉదయం డా.వెంకట సుబ్బారెడ్డి ఆస్పత్రిలో చేరారు. వైద్య బృందం ఆమెకు నార్మల్ డెలివరీ చేయగా.. ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్