కోర్టు అనుమతితోనే ఆక్రమణలు తొలగింపు: సెక్రటరీ జాన్ పీరా

57చూసినవారు
కోర్టు అనుమతితోనే ప్రతిపాడు గ్రామంలో మంచినీటి చెరువు కట్టపై ఆక్రమణలు తొలగించామని గ్రామ కార్యదర్శి జాన్ పేరా బుధవారం కార్యాలయంలో మీడియాకు తెలిపారు. ఆక్రమణదారులు పిటిషనర్ కమ్మ ప్రసాద్ పై దాడి చేయుటo ఆయన ఖండించారు. జగనన్న కాలనీలో ఆక్రమణదారులకు ప్లాట్లు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్