విజయసాయిరెడ్డితో నాకు సంబంధం లేదు: శాంతి

549చూసినవారు
విజయసాయిరెడ్డితో నాకు సంబంధం లేదు: శాంతి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం దారుణమని దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వాపోయారు. సుభాష్ అనే వ్యక్తితో బిడ్డను కన్నానని చెప్పారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డను కన్నదని మొదటి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు. విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మదన్‌తో గతంలో విడాకులు తీసుకున్నానని చెప్పారు. ఆ తర్వాత సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానన్నారు.

సంబంధిత పోస్ట్