ఏపీ కేబినెట్‌లో ఆసక్తికర చర్చ

55చూసినవారు
ఏపీ కేబినెట్‌లో ఆసక్తికర చర్చ
ప్రభుత్వం చేపడుతున్న చేపట్టిన పనులపై ఏపీ కేబినెట్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. నెల రోజుల్లో ప్రజలకు అందిన మేలు సరిగా చెప్పకోలేకపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని.. లేనిపక్షంలో ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలనే ప్రజలు నమ్మే ప్రమాదముందని మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్